Mahishmati Karma land of Yaduvanshiya, యదువంశీయుల కర్మ భూమి మాహిష్మతి iiQ8
Mahishmati Karma land of Yaduvanshiya, యదువంశీయుల కర్మ భూమి మాహిష్మతి
Sri Krishnadevaraya Yadav Kshatriya - YADAVA'S BORN TO RULER'S Mahishmati Karma land of Yaduvanshiya, యదువంశీయుల కర్మ భూమి మాహిష్మతి iiQ8
యదువంశీయుల కర్మ భూమి మధ్యప్రదేశ్(మాహిష్మతి)
ఇటీవల కొంతమంది యాదవుల వృత్తి ప్రదానంగా పశుపోషణ అని, 'యయాతి' మహారాజు తన వృద్ధాప్యంను స్వీకరించ నిరాకరించనందున 'యదువు'నకు రాజ్యాఅర్హత లేదని శపిoచాడని అందువలన యదువు రాజ్యంలోని పశువులు కాసే తెగల వారందరిని కలిపి నాయకుడుగా వ్యవహరించాడని తర్వాత కాలంలో యాదవులు అక్కడక్కడా రాజ్యాలు స్థాపించారని సోషల్ మీడియాలో వెబ్సైటు, వీడియోలు రూపంలో దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి యాదవులు పుట్టుకతోనే 'చంద్రవంశ క్షత్రియ రాజు' లని మన పురాణాలు తెలియచేస్తున్నాయి. చంద్రవంశంలోని 'యయాతిc' మహారాజునకు ఐదుగురు పుత్రులు గలరు, వారు యదువు, తుర్వసుడు, ద్రుహ్యుడు, అనువు, పూరుడు. యయాతి మహారాజునకు శుక్రాచార్యుడు శాపం వలన వచ్చిన ముసలితనాన్ని స్వీకరించడానికి మొదటి నలుగురు పుత్రులు నిరాకరించగా ఆఖరి వాడైన పూరుడు అంగీకరిస్తా…
Read more
about Mahishmati Karma land of Yaduvanshiya, యదువంశీయుల కర్మ భూమి మాహిష్మతి iiQ8