Please - NO HATE Speech, NO Abuse (Only Knowledge Sharing & Awake People) Mir Usman Ali Khan was the last of the Nizam nobles who ruled Hyderabad.
చాలా శతాబ్దాల వరకు అతను చరిత్రను ఎవరూ మర్చిపోలేదు. దానికి కారణం , అప్పటి కాలంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చాలామంది ధనవంతుల్లో ఒకడిగా చలామణి అయ్యాడు. 200 మిలియన్ డాలర్లు ఖరీదు చేసే ఒక అద్భుతమైన వజ్రాన్ని తన పేపర్ వైట్ గా పెట్టుకునేవాడు. అతడు చాలా విలువైన బంగారపు పళ్ళెంలో భోజనం చేసేవాడు. జ్యూస్ తాగడానికి కూడా ఖరీదైన బంగారంతో చేసిన గ్లాసులను ఉపయోగించేవాడు. మహమ్మద్ అలీ జిన్నా సపోర్టుతో హిందువుల మీద అధికారం చలాయించేవాడు. అతని గురించి ఒక పద్యం కూడా వ్రాయబడింది. అందులో నేను ఇస్లాం రక్షకుడను , కాఫీర్లకు కసాయి వాడను అని ఉంటుంది. ఇతడు 10 నుంచి 12 సంవత్సరాలు ఉన్న బాలికలను తన వాంఛ తీర్చుకోవడానికి ధనం వెచ్చించి కొనుక్కునేవాడు. నిజాం పరిపాలనలో హైదరాబాదులో 13 శాతం ముస్లింలు ఉండేవారు. అందులో చాలామందికి ప్రభుత్వ ఉద్యోగాలు కేటాయించారు. 1891లో హిందువులు 96% ఉండేవారు. 1911లో 86% హిందువులుగా ఉన్న హైదరాబాదును మళ్లీ 80% అంతకంటే తక్కువగా హిందువులు ఉండే విధంగా ఇస్లాం వ్యాప్తి చెందించాడు.
సైనికులుగా, ఆర్మీ ఆఫీసర్లుగా ముస్లిం వారే ఉండేవారు . వారు మిగిలిన వారిని బలవంతంగా మతమార్పిడి చేయించేవారు. అప్పటికే జైల్లో ఖైదీలుగా ఉన్న హిందువులు ఇస్లాం మతంలోకి వస్తే వారిని జైలు నుంచి విడుదల చేసేవారు.
హిందువులను ఆఫీసర్లుగా కాకుండా దేవాలయాలు మరమ్మత్తులు చేసేవారిగా నియమించబడేవారు. హిందూమతంలో ఉన్న మత పెద్దలు, పూజారులు ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూమతం యొక్క గొప్పతనాన్ని చాటడానికి వీలులేదని రూల్ చేశాడు. తరచుగా క్యాంపెయిన్ చేస్తూ హిందూ సంబంధిత చర్చలు జరగకుండా చూస్తూ ఉండేవారు. పాఠశాలల్లో, కళాశాలల్లో తెలుగు బదులు ఉర్దూ మరియు ఇంగ్లీషులో మాత్రమే బోధన జరిగేది. ఉస్మానియా యూనివర్సిటీలో హిందూ విద్యార్థులు కూడా ముస్లిం వలెనే కుర్తా పైజామా ధరించి వెళ్లాలని రూల్ పాస్ చేశాడు. హిందువులను వాళ్ళ యొక్క పండుగలు జరుపుకొని ఇచ్చేవాడు కాదు. విద్యార్థులు వందేమాతరం పాడటం నిషేధించాడు. ఒకవేళ వందేమాతరం పాడితే వాళ్లు క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా వాళ్లకు కఠిన శిక్షలు కూడా అమలు జరిపేవారు. ఈ రకమైన శిక్షలు వల్ల వేలమంది హిందూ విద్యార్థులు మరణించారు. ఈద్ మరియు మిలాద్ ఉన్ నబి పండుగలను చాలా ఇష్టంగా అట్టహాసంగా జరిపేవారు. విజయదశమి మరియు బతుకమ్మ పండుగలు జరుపుకోవడానికి వెళ్లే ప్రయాణికులను "వాడి" రైల్వేస్టేషన్లో ట్రైన్ ఎక్కుతుంటే బయటకు తోసేసేవారు.
అంతేకాకుండా వారిని పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్లేవారు.అక్కడ ఆడవాళ్ళని కొట్టి డాన్స్ చేయమని బలవంత పెట్టేవారు. 1948 మే 9 మరియు 10 తేదీలలో చాలామంది రజాకర్లను పంపించి వారితో ఆడపిల్లలు మరియు గర్భవతులను భయంకరంగా వేధింప చేసే వారు. మగవాళ్ళని చంపేశారు.ఆడవాళ్ళను మానభంగం చేశారు.ఈ విధంగా హిందువులను ఎంతో బాధ పెట్టి హిందువుల పాలిట ద్రోహి అయ్యాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. https://t.me/Indian_Hindus/5388 వందేమాతరం.. Credits to - అహం బ్రహ్మాస్మి Please Subscribe & Share https://www.youtube.com/@AhamBramhasmi01 మీరు ఈ పోస్ట్ని కాపీ చేసి షేర్ చేయవచ్చు More Posts at https://indianinq8.com/Hindu
హైదరాబాదును పరిపాలించిన నిజాం ప్రభువులలో ఆఖరివాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.
What is FORUM ?
Forum is an online discussion forum where youth or even the experienced professionals discuss their queries related to and get answers for their questions from other talented individuals. An online discussion can be started by asking questions, helping others with answers. The best part is that it is very simple and is free of cost.